మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పార్టీ ఎవరికీ తెలియదు: విజయశాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
మెదక్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తెలంగాణలో ఎవరికీ తెలియదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, మెదక్ లోకసభ అభ్యర్థి విజయశాంతి అన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి ఉనికి కూడా లేదని ఆమె అన్నారు. తెలంగాణలో ఆ పార్టీ గురించి ఎవరికీ తెలియదని ఆమె అన్నారు. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ గురించి ఏం చెప్పినా ప్రజలు నమ్మబోరని ఆమె అన్నారు.

తమ పార్టీ ఏం చేస్తోందో ప్రజలకు తెలుసునని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను ప్రజలు గుర్తించారని ఆమె చెప్పుకున్నారు. తెలంగాణపై కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించబోరని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X