నేను తప్పేం మాట్లాడలేదు: వైయస్

తనపై ప్రతిపక్షాలు ఎవరికైనా పిర్యాదు చేసుకోవచ్చునని, ఎన్నికల సంఘానికే కాదు అంతకన్నా పెద్ద సంస్థకు దేనికైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని, తానేమీ ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్లు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే తన పరపతి ఢిల్లీలో పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మహా కూటమి గెలిస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పానని, అదేమీ తప్పు కాదని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బ్యానర్ ఏం రాశారంటూ పత్రికను తీసుకుని చూశారు. ఈనాడు రాసింది కాబట్టి తాను వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నందుకు తనను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభినందించినట్లు ఆయన తెలిపారు. తెరాసతో 2004 ఎన్నికల్లో పొత్తును వ్యతిరేకించానని, ఆ తర్వాత తన వైఖరిని అధిష్ఠానం సమర్థించిందని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications