పీఆర్పీ, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం గూడాలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య ఆదివారం తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య మొదలైన ఘర్షణలో పరస్పర దాడులకు పాల్పడ్డారు. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. అయినా ఫలితం లేకపోవటంతో లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications