వైయస్ ఊసరవెల్లి: బాలయ్య

కాంగ్రెసు ప్రభుత్వం ఆదుకుంటే ఆరు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ఆయన అడిగారు. ప్రజారాజ్యం పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మెచ్చుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం కాంగ్రెసు సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సామాజిన న్యాయానికి పెద్ద పీట వేసిందని ఆయన చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల రాజకీయ చైతన్యం వచ్చి ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలవారు ఎంతో మంది నాయకులుగా ఎదిగారని ఆయన అన్నారు. బాలయోగి లోకసభ స్పీకర్ కావడాన్ని, ప్రతిభా భారతి శాసనసభ స్పీకర్ కావడాన్ని ఆయన ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications