సిఇసిగా చావ్లా బాధ్యతలు

ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా బాధ్యతలు స్వీకరించిన తొలి సిఇసి నవీన్ చావ్లానే. ఇంధన కార్యదర్శి విఎస్ సంపత్ మూడో ఎన్నికల కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చావ్లా పలు పుస్తకాలు రాశారు. మదర్ థెరిసా జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు. కమిషన్ లో విభేదాలు లేవని నవీన్ చావ్లా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications