భారీ ఎత్తున నగదు, మందు స్వాధీనం
గుంటూరు: రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు దాడులను ఉద్రిక్తం చేస్తున్నారు. తనిఖీల్లో ఓటర్లను మభ్యపెట్టెందుకు తీసుకుపోతున్న అక్రమ డబ్బు, మద్యంను స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తున్నారు. గుంటూరులో ఓ ప్రజారాజ్యం అభ్యర్థి బంధువు ఇంటిలో రూ.48 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో లింగంపాలెం మండలం ముదునూరు దగ్గర బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కృష్టాజిల్లా జగ్గయ్యపేటలో చేసిన సోదాల్లో రూ.12 లక్షలు, ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రూ.8.5 లక్షలు, కడప జిల్లా సందేపల్లిలో రూ.7 లక్షలను, ఇదే జిల్లా రాజంపేట బీజేపీ అభ్యర్థి హరినాథ్రెడ్డి కుమారుడి నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications