భారీ ఎత్తున నగదు, మందు స్వాధీనం
గుంటూరు: రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు దాడులను ఉద్రిక్తం చేస్తున్నారు. తనిఖీల్లో ఓటర్లను మభ్యపెట్టెందుకు తీసుకుపోతున్న అక్రమ డబ్బు, మద్యంను స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తున్నారు. గుంటూరులో ఓ ప్రజారాజ్యం అభ్యర్థి బంధువు ఇంటిలో రూ.48 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో లింగంపాలెం మండలం ముదునూరు దగ్గర బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, కృష్టాజిల్లా జగ్గయ్యపేటలో చేసిన సోదాల్లో రూ.12 లక్షలు, ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రూ.8.5 లక్షలు, కడప జిల్లా సందేపల్లిలో రూ.7 లక్షలను, ఇదే జిల్లా రాజంపేట బీజేపీ అభ్యర్థి హరినాథ్రెడ్డి కుమారుడి నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications