అమలాపురంలో ఇంకా ఉద్రిక్తత
అమలాపురం: అమలాపురం పట్టణంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్-పీఆర్పీల మధ్య రగిలిన విద్వేషాగ్ని ఇంకా చల్లారలేదు. అమలాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులు మోహరించారు. శనివారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చారుపిన్హా ఇరు వర్గాల మధ్య శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో శనివారం నుంచి పట్టణంలో సాధారణ పరిస్థితి రావచ్చునని అంతా భావిస్తున్నారు.
అమలాపురం పట్టణంలో గురువారం రాత్రి నుంచీ నరాలు తెగే ఉత్కంఠ ఉంది, ఈ పరిస్థితితో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పచ్చని కోనసీమలో రగిలిన చిచ్చు ఆరలేదు..ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. గురువారం రాత్రి పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు వైఖరి కారణంగా తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చి కాంగ్రెస్ ఎంపీ జీవీ హర్షకుమార్ క్యాంపు కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన సంఘటన శుక్రవారం రాత్రి వరకూ ఉద్రిక్తతలకు కారణమైంది.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications