కెసిఆర్ అవమానిస్తున్నారు: నారాయణ

మహాకూటమిలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే తెలుస్తుందని ఆయన అన్నారు. మహా కూటమిలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మహా కూటమి ఏర్పడిందని, కూటమికి మరో ఎజెండా లేదని ఆయన చెప్పారు. ఫలితాల తర్వాతే ఏ పార్టీ ఏ కూటమిలో ఉండేది తేలుతుందని ఆయన చెప్పారు. రాజకీయ స్పష్టతతోనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. మేడే నిర్వహించుకోవడానికి రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications