కరుణానిధి నిరశన దీక్ష విరమణ

దీక్ష విరమింపజేయడానికి అంతకు ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. కరుణానిధితో మన్మోహన్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. అయితే కరుణానిధి దీక్ష విరమణకు నిరాకరించారు. తమిళుల రక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని కరుణానిధి ప్రకటించారు. ఆయన వెన్నుపూసకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. 85 ఏళ్ల కరుణానిధి సోమవారం ఉదయం పూట మందులు కూడా తీసుకోకుండానే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పును గమనించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని, టెలిఫోనులో కరుణానిధితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు వీరప్పమొయిలీ ఢిల్లీలో చెప్పారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications