అధికారం మాదే: చిరంజీవి

పాలకొల్లులో, తిరుపతిలో తనను ఓడించడమే కాంగ్రెస్ ధ్యేయమని, దీంతో ఈ రెండు శాసనసభా నియోజకవర్గాల్లో కాంగ్రెసు లెక్కలేనంతగా డబ్బులు ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు సవ్యంగా నిర్వహిచింనందుకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావును, డిజిపి మహంతిని అభినందించారు. ఫలితాలు వచ్చే వరకు జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చిరంజీవి తెలిపారు. అనకాపల్లిలో విజయం తనదేనని ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications