మన్మోహన్ కు పవార్ ప్రశంసలు

ములుందు ఎన్నికల ర్యాలీలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అమెరికా వంటి దేశాలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల సతమవుతున్నాయని, అయితే ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ అనుభవం దాని ప్రభావం భారత్ పై పడకుండా కాపాడిందని ఆయన అన్నారు. రామమందిర్ అంశాన్ని బిజెపి ఎన్నికల సమయంలోనే లేవనెత్తుతుందని ఆయన విమర్శించారు. గత ఆరేళ్లలో బిజెపి రామ మందిరాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.
More From
-
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications