వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ కు పవార్ ప్రశంసలు

By Staff
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
ముంబయి: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం పట్టి పీడిస్తున్న తరుణంలోనూ దేశం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించడానికి ప్రధాని మన్మోహన్ సింగే కారణమని ఎన్సీపి నేత శరద్ పవార్ కొనియాడారు. యుపిఎ ప్రభుత్వ కాలంలోనే దేశం వ్యవసాయంలో, పారిశ్రామిక రంగంలో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు.

ములుందు ఎన్నికల ర్యాలీలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అమెరికా వంటి దేశాలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల సతమవుతున్నాయని, అయితే ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ అనుభవం దాని ప్రభావం భారత్ పై పడకుండా కాపాడిందని ఆయన అన్నారు. రామమందిర్ అంశాన్ని బిజెపి ఎన్నికల సమయంలోనే లేవనెత్తుతుందని ఆయన విమర్శించారు. గత ఆరేళ్లలో బిజెపి రామ మందిరాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X