ప్రజలకు అధికారం రావాలి: జెపి

సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు లోక్ సత్తా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఎవరైనా తమ ఇబ్బందులను ఆ నెంబర్కు ఫోన్ చేసి తెలపవచ్చని చెప్పారు. అప్పుడు తాము తగిన పరిష్కార మార్గం చూపుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications