పార్లమెంటులోకి బొమ్మ హెలికాప్టర్ కలకలం

అత్యధునాతనమైన బొమ్మ హెలికాప్టర్ ఒక అడుగు పొడువు ఉంది. తల్కతోరా పశ్చిమ వైపు నుంచి బుధవారం ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో అది పార్లమెంటు హౌసులోకి దూసుకొచ్చింది. 2001లో దాడి జరిగినప్పటి నుంచి పార్లమెంటుకు మూడు కిలోమీటర్ల పరిధి వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.
బొమ్మ హెలికాప్టర్ మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ విగ్రహం వద్ద దిగింది. దీన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎప్ జవాను గుర్తించాడు. వెంటనే అతను కంట్రోల్ రూంను అప్రమత్తం చేశాడు. అది పిల్లలు వాడే హెలికాప్టర్ బొమ్మ కాదని భావిస్తున్నారు. దీని వెనక సాంకేతిక నిపుణుడి పనితనం ఉందని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న స్థితిలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని లేదా అనుకోకుండా జరిగి ఉండవచ్చునని, అయితే తాము తేలికగా తీసుకోవడం లేదని భద్రతాధికారులు అంటున్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications