కూలిన బ్రిడ్జి: శిథిలాల కింద ముగ్గురు
కర్నూలు: కర్నూలు జిల్లా మునగలపాడు వద్ద కెసి కెనాల్ పై నిర్మిస్తున్న వంతెన కూలింది. కూలిన వంతెన శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు కూరుకుపోయారు. వారిలో ఒకరు ఇంజనీర్ కాగా మరో ఇద్దరు కూలీలు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు జీవించి ఉండడానికి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. వంతెన కూలిన చోట మూడు అడుగుల లోతు నీరు కూడా ఉందని చెబుతున్నారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కెసి కెనాల్ పై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అయితే గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆ జాతీయ రహదారి హైవే వంతెన కూలింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications