ఒరిస్సాలో వడదెబ్బకు 67 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నా ఒరిస్సాలో ఈ తీవ్రత మరింతగా ఉంది. వడదెబ్బ తాకిడికి ఆ రాష్ట్రంలో ఇప్పటికి 67 మంది మృతి చెందారు. ఒరిస్సాలోని తాల్చేరులో ఎండ తీవ్రత 47 డిగ్రీలను దాటింది. యూపీలో 44 డిగ్రీలు దాటగా మహారాష్ట్రలో 47.1 డిగ్రీగా ఉంది. రాజస్థాన్లో 46.2 డిగ్రీలు, హర్యానాలో 42 డిగ్రీలు ఉంది. రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్ధాయికి చేరుకున్నాయి. బుధవారం వడదెబ్బకు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. మృతులందరూ తెలంగాణ జిల్లాల వారే. ఆదిలాబాద్, హన్మకొండ, రామగుండం, నల్గొండ పట్టణాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications