గెలుపుపై తెరాసలో ధీమా

ఉత్తర తెలంగాణలో తమ సత్తా చాటుకుంటామని, కరీంనగర్ జిల్లాలో పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుంటామని, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 14 సీట్లకు పోటీ చేయగా 14 సీట్లు గెలుచుకుంటామని తెరాస నాయకులు అంటున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 11 సీట్లకు పోటీ చేయగా నాలుగు మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని ఆరు అసెంబ్లీ స్థానాలకు తెరాస పోటీ చేసింది. వీటిలో గెలుపు దాదాపు అసాధ్యమే.
లోకసభ స్థానాల్లో ఆరింటిలో తాము విజయం సాధించే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, మెదక్ నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ విజయశాంతి పోటీ చేశారు. లక్షకు పైగా మెజారిటీలతో వీరు గెలుస్తారని భావిస్తున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications