దేశం నేత కేశవయ్య హత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్ పడగ విప్పింది. ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం నేత అమారా కేశవయ్యను ఆయన ప్రత్యర్థులు నరికి చంపారు. రూరల్ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఈ హత్య జరగటం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ సంఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొనటంతో 144 సెక్షన్ విధించారు.
అమరా కేశవయ్య 1991లో చెరువుకట్ట వద్ద జరిగిన నలుగురి హత్య కేసులో నిందితుడు. తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పరిటాల రవికి సన్నిహితుడైన పోతుల సురేష్ అనుచరుడు. అమరా కేశవయ్య ఆర్వోసిలో పని చేసినట్లు సమాచారం. ప్రత్యర్థులు ఇంట్లోకి వచ్చి కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో అమరా కేశవయ్యను హత్య చేశారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications