బిబిసి జర్నలిస్టులతో చిరు
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన రాజకీయంతో పాటు జాతీయస్థాయిలో కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బీబీసీ వరల్డ్ ప్రతినిధులతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు బీబీసీ డైరెక్టర్ పీటర్ అర్రాస్ ఆధ్వర్యంలోని బీబీసీ బృందం చిరంజీవిని కలిసింది. ఈ సందర్భంగా ప్రజారాజ్యం విధివిధానాలను చిరంజీవి వారికి వివరించారు. అనంతరం బీబీసీ బృందం మీడియాతో మాట్లా డుతూ భారత దేశ రాజకీయాల్లో సినీ గ్లామర్ ప్రభావం ఉంటుందని అభిప్రాయ పడింది.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications