ఓట్ల లెక్కింపు రిహార్సల్ ప్రారంభం
హైదరాబాద్ : ఎన్నికల సంఘం నమూనా ఓట్లలెక్కింపు (మాక్ కౌంటింగ్) నిర్వహించింది. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ సరళిని ఆన్లైన్లో ఉంచేందుకు వీలుగా ఈ నమూనా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. ఆన్లైన్లో వుంచడంతో ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందని ఆయన వెల్లడించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications