ఓట్ల లెక్కింపు రిహార్సల్ ప్రారంభం
హైదరాబాద్ : ఎన్నికల సంఘం నమూనా ఓట్లలెక్కింపు (మాక్ కౌంటింగ్) నిర్వహించింది. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ సరళిని ఆన్లైన్లో ఉంచేందుకు వీలుగా ఈ నమూనా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. ఆన్లైన్లో వుంచడంతో ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందని ఆయన వెల్లడించారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications