రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్: టిడిపి
హైదరాబాద్: అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తి అస్తవ్యస్థంగా మారిందని తెదేపా విమర్శించింది. లక్షకోట్ల రూపాయల బడ్జెను రూపొందించిన ఘనత తమదేనని గొప్పలు చెప్పుకునే ఆర్థిక మంత్రి రోశయ్య ప్రభుత్వ పథకాలు, స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం నాయకుడు ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు డిమాండ్ చేశారు. 2004లో 56వేల కోట్లున్న రాష్ట్ర అప్పు ఇప్పుడు లక్షా పదిహేడు వేలకు చేరిందని మండిపడ్డారు. ఎలాగూ దిగిపోతాన్నామనే ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని వార ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అన్ని పథకాలనూ చిత్తశుద్థితో అమలు పరుస్తామని మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications