భోలక్పూర్ ఘటనపై కేసు నమోదు
హైదరాబాద్: భోలక్పూర్ కలుషిత నీటి ఘటనపై ముషీరాబాద్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనలో తన కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోవడంతో దీనిపై మహ్మద్ అలీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. సెక్షన్ 304 కింద వాటర్వర్క్స్ యాజమాన్యం మీద అతను ఫిర్యాదు చేశాడు. మంచినీటికి బదులు కలుషిత నీటిని సరఫర చేసి ప్రజల ప్రాణాలను తీసినందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. అయితే కేసును సీసీఎస్కు బదిలీ చేస్తున్నట్లు నగర కమీషనర్ ప్రసాదరావు తెలిపారు. సీసీఎస్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయింది. ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications