నీరు కాదు,విషమన్నా..
హైదరాబాద్:భోలక్పూర్ బస్తీలో జలమండలి నుంచి వస్తున్న మంచినీటిలో 114 రెట్లు ఎక్కవ బాక్టీరియా ఉన్నట్లు ఇండియన్ ప్రీవెంటీ మెడిసిన్ (ఐపీఎం) రెండు నెలల క్రితమే వెల్లడించింది. ఈ ప్రాంతంలో కలుషితమైన నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. భోలక్పూర్లోని ఓ ఇంటిలో ఫిబ్రవరి 3వ తేదిన ఓ ఇంటి వద్ద కోలాయిలోని పైపులైన్లోంచి వచ్చిన నీటి శాంపిల్స్ను తీసుకొని ఐపీఎం ఫిబ్రవరి నెలలోనే వాటర్వర్క్స్కు నివేదిక ఇచ్చింది. కానీ అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
నివేదిక ప్రకారం తీసుకుంటే 100 మిల్లీలీటర్ల నీటిలో కేవలం 10 ఎంపీఎంలు మాత్రమే కోలిఫోం బాక్టీరియా ఉండాల్సింది, అయితే నీటిలో 1140 ఎంపీఎం కోలిఫోం బాక్టీరియా నమోదు అయింది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో దాదాపుగా 114 రెట్లు ఎక్కువగా బాక్టీరియా నమోదు అయింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నీటిని తాగటానికి వీలులేదు...కానీ వాటర్వర్క్స్ అధికారులు దీన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడంతో భోలక్పూర్లో దారుణ ఘటన జరిగింది. అయితే అధికారులు తోళ్ల పరిశ్రమ ఉండటం వల్లే ఈ సంఘటన జరిగిందని ఈ ఘటనను జరిగిందని చెబుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications