నీరు కాదు,విషమన్నా..
హైదరాబాద్:భోలక్పూర్ బస్తీలో జలమండలి నుంచి వస్తున్న మంచినీటిలో 114 రెట్లు ఎక్కవ బాక్టీరియా ఉన్నట్లు ఇండియన్ ప్రీవెంటీ మెడిసిన్ (ఐపీఎం) రెండు నెలల క్రితమే వెల్లడించింది. ఈ ప్రాంతంలో కలుషితమైన నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. భోలక్పూర్లోని ఓ ఇంటిలో ఫిబ్రవరి 3వ తేదిన ఓ ఇంటి వద్ద కోలాయిలోని పైపులైన్లోంచి వచ్చిన నీటి శాంపిల్స్ను తీసుకొని ఐపీఎం ఫిబ్రవరి నెలలోనే వాటర్వర్క్స్కు నివేదిక ఇచ్చింది. కానీ అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
నివేదిక ప్రకారం తీసుకుంటే 100 మిల్లీలీటర్ల నీటిలో కేవలం 10 ఎంపీఎంలు మాత్రమే కోలిఫోం బాక్టీరియా ఉండాల్సింది, అయితే నీటిలో 1140 ఎంపీఎం కోలిఫోం బాక్టీరియా నమోదు అయింది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో దాదాపుగా 114 రెట్లు ఎక్కువగా బాక్టీరియా నమోదు అయింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నీటిని తాగటానికి వీలులేదు...కానీ వాటర్వర్క్స్ అధికారులు దీన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడంతో భోలక్పూర్లో దారుణ ఘటన జరిగింది. అయితే అధికారులు తోళ్ల పరిశ్రమ ఉండటం వల్లే ఈ సంఘటన జరిగిందని ఈ ఘటనను జరిగిందని చెబుతున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications