స్వాత్లో కర్ఫ్యూ సడలింపు
పెషావర్ :గత కొద్ది రోజులుగా తాలిబాన్లతో పోరు సాగుతున్న స్వాత్లోయలో కాస్త విశ్రాంతి లభించినట్లయింది. సామాన్యులు సురక్షితంగా బయటపడేందుకు ప్రభుత్వం కర్ఫ్యూను సైన్యం సడిలించింది. ఈ సడలింపు చర్యతో దాదాపు లక్షమందికి పైగా ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరే అవకాశముందని పాక్ అధికార్లు తెలిపారు. అయితే ఈ యుద్దానికి జడసి సురక్షితప్రాంతాలకు వస్తున్న వేలాదిమంది బాధితులకు అవసరమైన సాయాన్ని వేగవంతం చేయాలని ఐక్యరాజ్యసమితి శరణార్దుల ఏజన్సీ విజ్ఞప్తి చేసింది.ఇక ఈ పోరులో ఇప్పటికే చాలా మంది మరణించారు.
More From
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications