తెలంగాణకై ఇక ఉద్యమం:గద్దర్
హైదరాబాద్ : ఓట్ల ద్వారా తెలంగాణ రాదని కేవలం ప్రజాఉద్యమాల ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఇన్ని రోజులుగా ఎవరు తెలంగాణ ఇస్తానంటే వారి వెంట వెళ్లి పాటలు పాడానని ఇకపై ప్రజ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. గద్దర్ తన 45 రోజుల అజ్ఞాతం వీడి జనావాసంలోకి వచ్చారు. గధ్దర్ పై ఉన్న కేసులను ప్రభుత్వం ఎత్తివేయటంతో ఆయన ప్రజల్లోకి వచ్చారు.ఆదివారం ఉదయం ఆయన ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. కాగా గద్దర్ పై కేసులు ఎత్తివేయటంతో ఆయన భార్య విమల ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications