తెలంగాణకై ఇక ఉద్యమం:గద్దర్
హైదరాబాద్ : ఓట్ల ద్వారా తెలంగాణ రాదని కేవలం ప్రజాఉద్యమాల ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఇన్ని రోజులుగా ఎవరు తెలంగాణ ఇస్తానంటే వారి వెంట వెళ్లి పాటలు పాడానని ఇకపై ప్రజ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. గద్దర్ తన 45 రోజుల అజ్ఞాతం వీడి జనావాసంలోకి వచ్చారు. గధ్దర్ పై ఉన్న కేసులను ప్రభుత్వం ఎత్తివేయటంతో ఆయన ప్రజల్లోకి వచ్చారు.ఆదివారం ఉదయం ఆయన ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. కాగా గద్దర్ పై కేసులు ఎత్తివేయటంతో ఆయన భార్య విమల ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications