కాలమే జవాబు చెప్తుంది: రాహుల్

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్తగా లోకసభకు ఎన్నికైన సభ్యులు రాహుల్ గాంధీని అభినందించారు. సిపిపి సమావేశంలో ఆయన చివరి వరుసలో కూర్చున్నారు. ఆ సమావేశంలో సోనియా గాంధీని చైర్ పర్సన్ గా తిరిగి ఎన్నుకున్నారు. అనంతరం సిపిపి నేతగా ఆమె మన్మోహన్ సింగ్ ను నామినేట్ చేశారు.












Click it and Unblock the Notifications