వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలమే జవాబు చెప్తుంది: రాహుల్
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్తగా లోకసభకు ఎన్నికైన సభ్యులు రాహుల్ గాంధీని అభినందించారు. సిపిపి సమావేశంలో ఆయన చివరి వరుసలో కూర్చున్నారు. ఆ సమావేశంలో సోనియా గాంధీని చైర్ పర్సన్ గా తిరిగి ఎన్నుకున్నారు. అనంతరం సిపిపి నేతగా ఆమె మన్మోహన్ సింగ్ ను నామినేట్ చేశారు.
Comments
congress కాంగ్రెస్ న్యూఢిల్లీ rahul gandhi మన్మోహన్ parliament రాహుల్ లోకసభ general election 2009 cabinet
Story first published: Tuesday, May 19, 2009, 14:42 [IST]