హైకోర్టును ఆశ్రయించిన వైయస్ జగన్

వీరిలో కాసు వెంకటకృష్ణారెడ్డి, వల్లభనేని బాలశౌరి, కాసు మహేష్రెడ్డి తదితరులున్నారు. వీరందరూ కేసు నమోదైన మరుసటి రోజే పోలీసుస్టేషన్లో హాజరై బెయిలు పొందగా జగన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా మేజిస్ట్రేట్ నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దాన్ని చట్ట విరుద్ధంగా నమోదు చేసిన కేసు అంటూ దాన్ని కొట్టివేయాలని జగన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగానే రోడ్ షో నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారెంట్ల అమలుతోపాటు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు తదుపరి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications