సుధాకర్ ఎన్కౌంటర్ న్యాయమే
హైదరాబాద్ : ఎన్కౌంటర్తో పటేల్ సుధాకర్రెడ్డికి సరైన న్యాయం జరిగిందని మాజీ హోంమంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రి హోదాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న తన భర్తను నక్సల్స్ అన్యాయంగా చంపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలందరికీ న్యాయం జరిగిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని, ప్రజలకోసం పనిచేసే ప్రజాప్రతినిధులను ఎంతోమందిని నక్సలైట్లు హతమార్చారని, వీరికి సరైన శిక్ష పడిందని ఆమె తెలిపారు. ఇకనైనా అజ్ఞాతం, హింసను వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఆమె హితవు పలికారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications