పోలీసులు కాల్చి చంపారు: వరవరరావు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత పటేల్సుధాకర్ను వారిని పట్టుకొచ్చి పోలీసులు కాల్చి చంపారు అని విరసం నేత వరవరరావుఆరోపించారు. వరంగల్ జిల్లా తాండ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్ బూటకమే అని మావోయిస్టు ఆయన చెప్పారు. మరోవైపు మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రాములు కూడా ఈ ఎన్కౌంటర్పై అనుమానం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా లవ్వాలలో మావోయిస్టుల కదలికలు లేవని ప్రకటించిన పోలీసులు ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్లో అగ్రనేత చనిపోయినట్లు చెబుతున్నారు. ఇది బూటకపు ఎన్కౌంటరే అని ఆయన చెప్పారు. నక్సల్స్ లేవనెత్తిన మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications