విస్తరణ: తుది జాబితా రెడీ

ఈ మేరకు ఇప్పటికే మమతా బెనర్జీకి, కరుణానిధికి సోనియా స్వయంగా రెండుసార్లు ఫోన్ చేసి ఎవరెవరికి ఏఏ స్థానాలు కేటాయిస్తున్నదీ చెప్పడంతో పాటు వారి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దీనితో ఆ పార్టీ ప్రతినిధులు ఇక సోనియాను గానీ, మన్మోహన్ ను గానీ కలిసే అవకాశం కనపడడం లేదు. జాబితా ఖరారైన తర్వాత మిత్రపక్షాలకు ఫోన్ ద్వారానే సమాచారం అందించవచ్చని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్చలు ఇలా జరుగుతూ వుండగానే రేపు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రేణులు సన్నద్దమవుతున్నాయి.
దయానిధి మారన్, ఫరూక్ అబ్దుల్లా, అజయ్ మాకెన్, వీర్ భద్రసింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్రీప్రకాష్ జైస్వాల్, జికె వాసన్, భక్తచరణ్ దాస్, మల్లికార్జున్ ఖర్గే, ఎం.రామచంద్రన్, కెవి థామస్ లకు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరికి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications