పిఆర్పీ నేతలకు బాబు గాలం?

రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.దేవేందర్ గౌడ్, ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు, ఘంటా శ్రీనివాసరావు, గోదావరి జిల్లాలకు చెందిన కోటగిరి విద్యాధర రావు, రాయలసీమకు చెందిన భూమా నాగిరెడ్డి తదితర నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల పట్ల వారు విసిగి ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాము వారిని తీసుకోవడానికి సుముఖంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
బుధవారం జరుగుతున్న మహానాడులో తమ పార్టీ వైఖరిని తేటతెల్లం చేయడం ద్వారా, తమ శక్తి ఉడిగిపోలేదని చాటుకోవడం ద్వారా ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారిని తీసుకునేందుకు సంకేతం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన.
More From
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications