Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైటాస్: ప్లాంట్ కూలి 3గురు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. మరో 12 మంది కూలీలు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కు చెందినవారు కాగా, మరో కూలీ కొండపల్లికి చెందినవాడే.

కూలిపోయిన యూనిట్ నిర్మాణం మైటాస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. యూనిట్ మూడో అంతస్థు కూలి వరుసగా అన్ని అంతస్థులు కూలాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 30 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ ప్రమాదం సంభవించి గంటలు గడిచినప్పటికీ మైటాస్ ప్రతినిధులు గానీ ఇతరులు గానీ అక్కడ కనిపించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+