మైటాస్: ప్లాంట్ కూలి 3గురు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. మరో 12 మంది కూలీలు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కు చెందినవారు కాగా, మరో కూలీ కొండపల్లికి చెందినవాడే.
కూలిపోయిన యూనిట్ నిర్మాణం మైటాస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. యూనిట్ మూడో అంతస్థు కూలి వరుసగా అన్ని అంతస్థులు కూలాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 30 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ ప్రమాదం సంభవించి గంటలు గడిచినప్పటికీ మైటాస్ ప్రతినిధులు గానీ ఇతరులు గానీ అక్కడ కనిపించలేదు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications