కాంగ్రెస్, టిడిపిల మధ్య ఘర్షణ
ఆదిలాబాద్: ఉపాధి హామీ పనుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి దాడులకు దారితీసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇచ్చోడ మండలం గుండాలలో ఉపాధి హామీ పనుల విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. అది ముదిరి వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో 30 మంది దాకా గాయపడినట్లు సమాచారం.
గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications