హైదరాబాద్ లోని ఇంట్లో చోరీ
హైదరాబాద్: బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేలోగా ఇల్లు ఖాళీ అయిన ఉదంతం హైదరాబాద్లో జరిగింది. ఉప్పల్ లోని సాయిచిత్రనగర్ లో నివాసం ఉండే బట్టల వ్యాపారి అనిల్ కుమార్ బంధువుల ఇంట్లో పెళ్లికోసం కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
దొంగలు బీరువాలో ఉన్న 26 తులాల బంగారు నగలు, మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శబ్దాలకు ఇరుగుపొరుగు లేచి దొంగల వెంట బడినా వారు దొరకలేదు. దాంతో వారు, ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడింది పేరుమోసిన దొంగ మంత్రి శంకర్ గా అనుమానిస్తున్నారు.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications