ఇది ఓటమి కాదు: బాలయ్య

పార్టీ పల్లకీని మోసిన బోయీలు కార్యకర్తలని, పార్టీకి వారే ముఖ్యమని ఆయన అన్నారు. మడమ తిప్పకూడదని, పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. తన ఊపిరి ఎన్టీఆర్ దని, తన ఆశయం ప్రజలదని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించే వరకు నిద్రపోనని ఆయన అన్నారు. ఇప్పుడే ఎన్నికలని పోరాడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే చంద్రబాబు మేధస్సుకు గుర్తింపు తెచ్చారని ఆయన ప్రశంసించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications