పోలీసు కేంద్రంలో స్త్రీపై దారుణం
చిత్తూరు: చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రంలో వంట మనిషిపై సామూహిక అత్యాచారం జరిగింది. అవమాన భారం భరించలేక ఆ మహిళ గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. డిఎస్పీ ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఆర్ ఎస్ ఐపై, అతని మిత్రులపై ఆమె ఆ వాంగ్మూలంలో ఆరోపణలు చేసింది.
పోలీసులు తనపై సామూహిక అత్యాచారం జరిపారని ఆ మహిళ ఆరోపించింది. సెల్ ఫోన్ తో తన నగ్న చిత్రాలను తీశారని కూడా ఆమె చెబుతోంది. కౌలుట్లయ్య, అతని మిత్రులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తోంది.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications