తిరుమలలో కిలోమీటర్ల మేర క్యూ
తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, రాజకీయ నాయకుల తాకిడి పెరగటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 28 కంపార్టుమెంట్లు నిండి బయట మూడు కిలోమటర్ల మేర లైన్లు ఉన్నాయి. వసతిలేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. గదుల దొరకటమే గగనంగా మారింది. దీంతో విఐపీ, సెల్లార్ దర్శనాలు రద్దు చేశారు. మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు.
More From
-
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
TTD: శ్రీవారి సేవ వేళల్లో తాజా మార్పు, లడ్డూ ప్రసాదం పంపిణీపై కీలక ప్రకటన..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications