తిరుమలలో కిలోమీటర్ల మేర క్యూ
తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, రాజకీయ నాయకుల తాకిడి పెరగటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 28 కంపార్టుమెంట్లు నిండి బయట మూడు కిలోమటర్ల మేర లైన్లు ఉన్నాయి. వసతిలేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. గదుల దొరకటమే గగనంగా మారింది. దీంతో విఐపీ, సెల్లార్ దర్శనాలు రద్దు చేశారు. మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు.
More From
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications