అప్పుడే కేసీఆర్, విజయశాంతి..

లోకసభ తొలి సమావేశాల్లో పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషలలో ప్రమాణ స్వీకారం చేసి భాషాభిమానాన్ని చాటుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన పురంధేశ్వరి, ఉండవల్లి అరుణ్కుమార్, మందా జగన్నాథం, కిల్లి కృపారాణి, బొత్సా ఝాన్సీ, పి.బలరాం, నామా నాగేశ్వర రావు, హర్షకుమార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నిమ్మల కిష్టప్ప, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, తదితరులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. హోం మంత్రి చిదంబరం తమిళం, బీజేపీ ఎంపీ సుమిత్రామహాజన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications