కారు ప్రమాదంలో 4 గురు మృతి

మహబూబ్‌ నగర్‌: జిల్లాలోని కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు బుధవారం ఉదయం గుర్తుతెలియని వాహనం మారుతీ వ్యాన్‌ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అనంతపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+