వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు ప్రమాదంలో 4 గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌: జిల్లాలోని కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు బుధవారం ఉదయం గుర్తుతెలియని వాహనం మారుతీ వ్యాన్‌ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అనంతపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియవలసి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X