అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: నూతన శాసనసభ సమావేశాలు ఈరోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన జైసీ దివాకర్ రెడ్డి ముందుగా..సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడులతో ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. రేపు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఐదున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సభ్యులు సంతాపం ప్రకటిస్తారు.
More From
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications