వైయస్ కు ఆటా అధ్యక్షుడి శుభాకాంక్షలు
హైదరాబాద్: ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు ఎం.జితేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, కిషన్ రెడ్డిలను కూడా ఆయన అభినందించారు.
మహిళను హోంమంత్రిగా నియమించడం చారిత్రాత్మకమని, గౌరవప్రదమని ఆయన అభిప్రాయపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి కావడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. ఎన్నారైలకు, రాష్ట్ర మంత్రి వర్గానికి మధ్య తాము సన్నిహిత సంబంధాలను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications