నాగసాకిపై బాంబు వేసిన పైలట్ మృతి
లండన్: జపాన్ లోని నాగసాకిలో అణుబాంబు వేసిన యుద్ధ విమానం కో పైలట్ మరణించాడు. 88 ఏళ్ల వయస్సు గల అతను హృదయ సంబంధమైన సమస్య తలెత్తి మృతి చెందాడు. చార్లెస్ డోనాల్డ్ ఆల్బరీ మే 23వ తేదీన మరణించినట్లు టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1945 ఆగస్టు 9వ తేదీన నాగసాకిలో అణుబాంబు వేశారు.
హీరోషిమా విధ్వంస తీవ్రతను కూడా అతను కనిపెట్టాడు.హీరోషిమాలో బాంబు విధ్వంస తీవ్రతను, రేడియో ధార్మిక శక్తి స్థాయిని కొలవడానికి అవసరమైన సామగ్రిని విమానం నుంచి పడవేశారు. ఆ బృందానికి కల్నల్ పాల్ టిబెట్స్ జూనియర్ నేతృత్వం వహించాడు. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది. ఆ యుద్ధం తర్వాత అల్బరీ ఫ్లోరిడాలోని కోరల్ గాబిల్స్ లో భార్యతో పాటు స్థిరపడ్డాడు. ఎస్టీమ్ ఎయిర్ లైన్స్ విమానాలను నడుపుతూ జీవనం సాగించాడు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications