పర్యావరణాన్ని పరిరక్షించండి: సిఎం
మరోవైపు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పది ప్రభుత్వ శాఖాల ఆధ్వర్యంలో నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాదులో పర్యావరణ పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా 20 వేల మొక్కలు నాటనున్నట్లు సమితి కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత అని ఆయన అన్నారు. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
Comments
Story first published: Friday, June 5, 2009, 11:11 [IST]