రాష్ట్రంలో ఆరు స్వైన్ ఫ్లూ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రంలో ఉన్న వారెవరికీ ఈ వ్యాధి సోకలేదని చెప్పారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వ్యాధి ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణల బృందంతో ఆయన భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications