ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసు బయట పడింది.హైదరాబాదులో కూడా మరో స్వైన్ ఫ్లూ కేసు బయటపడింది. దీంతో దేశంలో స్వైన్ ప్లూ బాధితుల సంఖ్య పదికి చేరుకుంది. ఢిల్లీలో 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. ఈయన జూన్ 2వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. రెండు రోజుల తర్వాత అతనిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 5వ తేదీన స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన టెకీకి సమీపంగా మెలగడంతో 25 ఏళ్ల వ్యక్తికి హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా మే31వ తేదీన అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
అమెరికా సైన్యం షార్క్లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications