వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడు ప్రాణాలు తీసిన సాంకేతిక లోపం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ముగ్గురు రోగులు మృతి చెందిన విషయం వెల్లడైంది. సాంకేతికలోపం వల్ల ఈ దారుణం సంభవించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని అత్యవసరవిభాగంలో ఇటీవల ఏసీ చెడిపోయింది. దాన్ని బాగు చేయాలని రోగులు కోరుతున్నా ఇంకా పనికాలేదు. ఈలోగా ఏసీ పనిచేయక ఎలర్జీ, శ్వాసకోశవ్యాధి తీవ్రమవటం వంటి సమస్యలతో ముగ్గురు రోగులు మృతి చెందారు.
Story first published: Friday, June 19, 2009, 10:55 [IST]