భారత సంతతి యువకుడి కాల్చివేత
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన 26 ఏళ్ల భారత సంతతి యువకుడిని అమెరికాలో దోపిడీ దొంగలు కాల్చి చంపారు. ఇండియానా మెర్రివిల్లేలో గుర్జీత్ సింగ్ అనే యువకుడు తన అంకుల్ కు చెదిన గ్యాస్ స్టేషనులో పనిచేస్తున్నాడు. నలుగురు సాయుధ దోపిడీ దొంగలు ఈ నెల 14వ తేదీన గుర్జీత్ సింగ్ ను కాల్చి చంపారు.
ఈ సంఘటనపై కమ్యూనిటీ యాక్టివిస్టులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అర్థరహితమై ఈ హత్యను వారు ఖండించారు. ఈ సంఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని యుఎస్ఆసియన్ ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ డినో తెప్పారా అన్నారు. నలుగురు సాయుధుల్లో ఒకడు సింగ్ మెడపై కాల్చాడు. ఆ తర్వాత నలుగురు వెళ్లిపోయారు. నిఘా కెమెరాలో ఆ దృశ్యాల చిత్రీకరణ జరిగింది.
More From
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్ -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications