సోనియాతో వైయస్ భేటీ

వైయస్ రాజశేఖర రెడ్డి సోనియాను మర్యాదపూర్వకంగానే కలిశారని, ప్రత్యేకంగా చర్చ ఏదీ జరగలేదని వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల గురించి వైయస్ తమతో మాట్లాడారని ఆయన చెప్పారు. త్వరలో తాను హైదరాబాద్ వెళ్తానని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను వాడుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఆరు సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కూడా ఆయన కేంద్రాన్ని కోరుతున్నారు.
గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రాజశేఖర రెడ్డి మరో రోజు ఢిల్లీలో ఉంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను ఆయన కలుసుకుంటారు. ఇప్పటికే ఆయన కొంత మంది కేంద్ర మంత్రులను కలిశారు. మరి కొంత మంది కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications