వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అహ్లువాలియాతో వైయస్ భేటీ
గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి అంబికా సోనీని కూడా ఆయన కలుసుకున్నారు. కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీని, కపిల్ సిబాల్ ను ఆయన కలుకుంటారు. శనివారం సాయంత్రం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే అవకాశం ఉంది.
Comments
Story first published: Saturday, June 20, 2009, 12:51 [IST]