వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్లువాలియాతో వైయస్ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శనివారం ఉదయం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలుసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన అహ్లువాలియాకు వివరించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని కోరారు.

గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి అంబికా సోనీని కూడా ఆయన కలుసుకున్నారు. కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీని, కపిల్ సిబాల్ ను ఆయన కలుకుంటారు. శనివారం సాయంత్రం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X