వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ లడాయి వ్యక్తిగతం: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
గుంటూరు: తమ పార్టీ పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు, లగడపాటి రాజగోపాల్ ల మధ్య జరిగిన వివాదం వారి వ్యక్తిగతమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఇద్దరు పార్లమెంటు సభ్యులు గొడవ పడ్డారు. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో రాజగోపాల్ వ్యవహరించిన తీరుపై వి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు.

తమ పార్టీ గెలిచిన చోట ఓట్ల శాతం ఎందుకు తగ్గింది, ఓడిన చోట ఓటమికి ఎవరు కారణం, ఏ కారణాలు ఓటమికి పని చేశాయనే విషయాలను విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ కారణాలను విశ్లేషించుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X