ఎసిఎ స్వాధీనం: కోమటిరెడ్డి
హైదరాబాద్: వివాదంలో చిక్కుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆలోచన చేస్తోందని రాష్ట్ర క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి తమ శాఖ అధికారులతో తాను తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎసిఎను స్వాధీనం చేసుకోవడానికి గల సాధ్యాసాధ్యాలపై, న్యాయపరమైన చిక్కులపై పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎసిఎలో మహిళా క్రీడాకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు తమను ఆందోళనకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. మహిళా క్రీడాకారులు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారని, దానిపై మంత్రి పోలీసు ఉన్నతాధికారి రతన్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications